11 జన, 2013

పా ద్య ము


"ఋషికాని వాని వ్రాతలు మసి దండుగ కాక ఇంకేమి..?"
 అని  ఎన్నో రచనలను స్వహస్తాలతో చించివేసిన 
పుణ్యపురుషుడు పుట్టపర్తి 
వ్రాసిన వ్రాతలతో పాటూ 
ఋషి కావడానికీ ..
 త్రికరణ శుధ్ధిగా ప్రయత్నించిన 
"పుట్టపర్తి"
 నభూతో న భవిష్యతి. 

ఈ "పాద్యమ"నబడే గ్రంధం
మరాఠీలో సంత సాహిత్యాన్ని చదువుతూఉండిన కాలంలో
ఆ ప్రేరణతో వ్రాసినది
"ప్రేమా భక్తీ మొదలైన వాటికి నశ్వరత్వమూ మాలిన్యమూ లేనట్లే
వాని లక్ష్యాలకు కూడా లేవు
ఈ సత్యాన్ని అనుభవించిన వారు ఋషులు -  కవులు "
 అంటారు. పుట్టపర్తి వారు. 


కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి