5 ఏప్రి, 2013

బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి

చిన జీయర్ స్వామి





1956  దీపావళి అమావాస్య నాడు 
త్రిదండి శ్రీమన్నారాయణ  రామానుజ చినజీయరు స్వామి వారు జన్మించారు .. 
వేదాంత విద్య 
పెద్ద జీయరు స్వామి వారి వద్ద నేర్చారు 
1981 లో జీయరు పీఠాన్ని అధిష్టించారు 
1984 న వేద విశ్వ విద్యాలయాన్ని
 విజయవాడ లో స్థాపించారు 
వేద ధర్మ వ్యాప్తి వారి లక్ష్యం 
వేదాన్ని అనుసరించే కాలం  నడుస్తుందని 
వారి బోధ 
అమెరికా సింగపూర్ తదితర దేశాలలో పర్యటించి 
అక్కడ యజ్ఞాలు చేసి 
ఆలయాలు నిర్మింపచేసి 
జీర్ణ ఆలయాలు ఉద్ధరించి 
భారతీయ సంప్రదాయాన్ని 
అర్ష ధర్మాన్ని 
వేద విజ్జ్ఞానాన్ని విశ్వ వ్యాప్తం చేసారు 
గత జన్మ సంస్కారమే ఈ జన్మలో ప్రతిఫలిస్తుందని కొందరిని చుస్తే అనిపిస్తుంది కదూ .. 
పుట్టపర్తి వారి సంస్మరణ సంచికకు 
స్వామి వారు స్పందించిన విధమిది...